బిజెపి హామీ ఇచ్చింది, వెంకయ్యకు ఏపీ కష్టాలు తెలుసు: ఏచూరీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని బిజెపి హామీ ఇచ్చిందని, దానిని నిలబెట్టుకోవాలని సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరీ ఆదివారం అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏచూరీ మాట్లాడారు. ఏపీ విభజన పైన తమ వైఖరికి కట్టుబడి ఉన్నామన్నారు. లోటు బడ్జెట్తో ఇబ్బందిపడుతున్ ఏపీని కేంద్రమే ఆదుకోవాలన్నారు.

పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పిన వాళ్లు ఇప్పుడు కేంద్రమంత్రులుగా ఉన్నారని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏపీని వదిలేసి రాజకీయ లబ్ధి కోసం వాడుకుందన్నారు. యూపీఏ 1, యూపీఏ 2 అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కారణమని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని సిపిఐ నేత రాజా అన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. గత ప్రభుత్వం హామీని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని, ఏపీ సమస్యలు వెంకయ్య నాయుడికి తెలియనివి కాదన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications