దేవరగట్టు కర్రల సమరంలో బాలుడి దుర్మరణం
కర్నూలు: కర్నూలు జిల్లా దేవరకద్ర కర్రల సమరం పదేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకుంది. ఈ ఏడాది పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా దేవరగట్టులో ఉద్రిక్తత సడలలేదు. సమయానికి గ్రామస్థులు కర్రలు చేత బూని సమరానికి సిద్ధపడ్డారు. పూనకం వచ్చినట్లుగా ఊగిపోతు కర్రలు పట్టుకుని కొందరు కాగడాలు పట్టుకుని మరికొందరు పరుగులు పెట్టారు.
తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందో తెలియని వాతావరణంలో కర్రలు దూసుకున్నారు. తలలు పగిలాయి. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. నలబై మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా, బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఏం జరిగినా వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు. ఏటా దేవరగట్టులో బన్నీ ఉత్సవాల పేరిట కర్రల సమరం జరుగుతుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications