Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్: బస్సును వేగంగా నడుపుతూ.. రెండు ఫోన్లతో ఆర్టీసీ డ్రైవర్

కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు వద్ద పడి పలువురు మృతి చెందారు. ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

అమరావతి: కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు వద్ద పడి పలువురు మృతి చెందారు. ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణీకుల ప్రాణాలను గాలికి వదిలేసి ఫోన్‌ను పదేపదే చూస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ నెట్లో బాగా చూస్తున్నారు.

Bus driver operating Mobile Phone while driving

కడప నుంచి కర్నూలు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రెండు ఫోన్లకు ఛార్జింగ్‌ పెట్టి, ఓ చేత్తో బస్సును నడుపుతూ, మరో చేత్తో ఫోన్‌లను పదేపదే చూస్తూ డ్రైవింగ్ చేశాడు. సదరు డ్రైవర్ చార్జింగ్ పెట్టడంతో పాటు పదేపదే ఫోన్లను చూస్తూ బస్సును వేగంగా నడిపాడు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది.

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. కడప నుంచి కర్నూలు వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ విధుల సమయంలో రెండు సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్‌ చేశాడు. ఛార్జింగ్‌ పెట్టిన ఆ ఫోన్లను బస్సు నడుపుతూనే క్షణానికోసారి చూస్తూ బస్సును వేగంగా నడపసాగాడు. అసలే వరుస రోడ్డుప్రమాదాలతో భయాందోళనలకు గురవుతున్న ప్రయాణికులు ఈ వీడియో చూసి షాక్‌కు గురవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+