బెదిరిస్తున్నారు, భయపడను: బైరెడ్డి కూతురు కంటతడి

తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ ఎన్నికల పొత్తు అవాస్తవమన్నారు. రాయలసీమలో 33 అసెంబ్లీ స్థానాల్లో, రెండు లోకసభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. కొందరు నాయకులు తాము ప్రచారం చేసుకోకుండా బెదిరిస్తున్నారని, వాటికి బెదరమన్నారు.
తనకు రాజకీయ అనుభవం లేదని, పోటీ నుంచి తప్పుకోవాలంటూ మహిళలు అని కూడా చూడకుండా బెదిరిస్తున్నారని ఆమె కంటతడి పెట్టారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి, హక్కులు, సాగునీటి సౌకర్యాల గురించి అడిగిన తన తండ్రిని తప్పుడు కేసులో ఇరికించారన్నారు.
తన తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చేందుకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తే తనను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమలో న్యాయం కోసం పోరాడుతున్న రాయలసీమ పరిరక్షణ సమితిని ప్రజలు గెలిపిస్తారన్న విశ్వాసం శబరి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications