బెదిరిస్తున్నారు, భయపడను: బైరెడ్డి కూతురు కంటతడి

తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ ఎన్నికల పొత్తు అవాస్తవమన్నారు. రాయలసీమలో 33 అసెంబ్లీ స్థానాల్లో, రెండు లోకసభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. కొందరు నాయకులు తాము ప్రచారం చేసుకోకుండా బెదిరిస్తున్నారని, వాటికి బెదరమన్నారు.
తనకు రాజకీయ అనుభవం లేదని, పోటీ నుంచి తప్పుకోవాలంటూ మహిళలు అని కూడా చూడకుండా బెదిరిస్తున్నారని ఆమె కంటతడి పెట్టారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి, హక్కులు, సాగునీటి సౌకర్యాల గురించి అడిగిన తన తండ్రిని తప్పుడు కేసులో ఇరికించారన్నారు.
తన తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చేందుకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తే తనను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమలో న్యాయం కోసం పోరాడుతున్న రాయలసీమ పరిరక్షణ సమితిని ప్రజలు గెలిపిస్తారన్న విశ్వాసం శబరి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications