అమరావతిలో మెడికల్ కాలేజ్, స్టార్ హోటల్ : కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
రూ. 4వేల కోట్లతో అమరావతిలో మెడికల్ కాలేజ్, ఆస్పత్రి, స్టార్హోటల్ నిర్మాణం జరిపించాలని నిర్ణయించింది.
అమరావతి: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తీర్చిదిద్దే పనిలో పడింది ఏపీ సర్కార్. ఈ మేరకు అభివృద్ది ప్రణాళికలు రచిస్తున్న సర్కార్..తాజాగా మెడికల్ కాలేజీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది.

గురువారం ఉదయం సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ దీనిపై చర్చించి.. రూ. 4వేల కోట్లతో మెడికల్ కాలేజ్, ఆస్పత్రి, స్టార్హోటల్ నిర్మాణం జరిపించాలని నిర్ణయించింది. వీటితో పాటు బీఆర్శెట్టి మెడికల్ వర్సిటీకి 100 ఎకరాలు,అమరావతి సబ్డివిజన్ పీఎస్కు 1.5 ఎకరాలు కేటాయించే విషయమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక రాజధాని భవనాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించిన డిజైన్లపై రెండు రోజుల్లోగా బిడ్ల పరిశీలన చేపట్టాలని నిర్ణయించినట్టు రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె. నారాయణ తెలిపారు.
More From
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications