'ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు 36 గంటలు కష్టపడుతున్నారు'
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. పల్లె చెప్పినట్లుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.
ఇందుకు సంబంధించిన ఓ ఇమేజ్ కూడా అటాచ్ చేశారు. అందులో ఇలా ఉంది. 'రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి నాయకులను ఎంతో సమర్థవంతంగా నారా వారి కుటుంబం ఎదుర్కొంది.' అని చెప్పినట్లుగా ఉంది.

సోమవారం నాడు అనంతపురం జిల్లా హిందూపురంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా మెరుగైన ప్యాకేజీ ఇచ్చిందన్నారు.
More From
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications