క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటే, ప్రొద్దుటూరు ఘటనపై నివేదిక కోరిన బాబు
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిఫల్ ఛైర్మెన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకొన్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి:కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిఫల్ ఛైర్మెన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకొన్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య పద్దతిలో ఈ ఎన్నికలు జరగాలి, కానీ, హింసాత్మక పద్దతిలో ఎన్నికలు జరగాలనుకోవడం సరైందికాదన్నారు. అలాగే ప్రజాస్వామ్యంలో హింసాత్మక ఘటనలకు చోటులేదన్నారు చంద్రబాబునాయుడు.

పార్టీలన్నీ సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయమై నివేదికను సమర్పించాలని పార్టీ అధ్యక్షుడిని బాబు ఆదేశించారు.
అయితే రెండురోజులుగా ప్రొద్దుటూరు మున్సిఫల్ ఛైర్మెన్ ఎన్నిక విషయమై టిడిపిలో రెండు వర్గాల మధ్య గొడవలు సాగుతున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో రెండు వర్గాలు మున్సిఫల్ ఛైర్మెన్ గా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఈ రెండు వర్గాలు కూడ మెట్టు దిగని కారణంగా గొడవలు సాగుతున్నాయి.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications