సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తున్నారు, అలా రాయొచ్చా:బాబు
సోషల్ మీడియాను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు.
అమరావతి:సోషల్ మీడియాను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు.
సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టింగ్ లు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.సోషల్ మీడియాలో ఏదైనా రాయొచ్చు అనుకొంటున్నారని, ఇది మంచి పద్దతికాదన్నారు చంద్రబాబునాయుడు.
మరో వైపు ఇదే విషయమై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. అమరావతిపై. టిడిపిపై వైసీపి కుట్రకు పాల్పడుతోందని బోండా ఉమ ఆరోపించారు. రాష్ట్రాభివృద్దిని , పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారాయన.

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆ పార్టీ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు.ఇంటూరి రవికిరణ్ వైకాపా ఉద్యోగి అనే విషయం తేటతెల్లమైందన్నారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని వైకాపా ఏం చేస్తోందని ప్రజలకు తెలిసిందన్నారు.
శాసనమండలి గౌరవాన్ని వైకాపా బూతుపురాణంగా మార్చిందని ఆయన మండిపడ్డారు.చట్టసభలపై గౌరవం లేని జగన్ ఏ విధంగా చట్టసభల్లో సభ్యుడిగా ఉంటారని ఆయన ప్రశ్నించారు.చట్టసభలను అవమానించిన జగన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications