దాచేపల్లిలో ఉద్రిక్తత: హోంమంత్రి కాన్వాయ్ అడ్డగింత, ‘సుబ్బయ్య’ అప్పగింతకు డిమాండ్
గుంటూరు: దాచేపల్లిలో శుక్రవారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటుగా వచ్చిన హోంమంత్రి చిన్నరాజప్ప కాన్వాయ్ను బాధితురాలి బంధువులు, దాచేపల్లి వాసులు అడ్డుకున్నారు.
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆత్మహత్యకు ఒడిగట్టిన సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడివారిని చెదరగొట్టి హోంమంత్రి కాన్వాయ్ను అక్కడ్నుంచి పంపించివేశారు. ఈ సందర్భంగా కాన్వాయ్ను అడ్డుకున్న పలువురిని అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు.

కాగా, గురజాల ప్రభుత్వాసుపత్రిలో సుబ్బయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అతని మృతదేహాన్ని తీసుకునేందుకు బంధువులెవరూ కూడా ముందుకు రాలేదు. దీంతో గురజాల పంచాయతీ సిబ్బందికి సుబ్బయ్య మృతదేహాన్ని అప్పగించనున్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications