5 రోజులు బెజవాడ నుండి: దేవినేని, సీఎం ఆఫీస్పై
అమరావతి: బెజవాడలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రారంభం వాయిదా పడింది. ఈ నెల 8వ తేదీన సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభమవుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శనివారం చెప్పారు. ఇక నుండి వారంలో 5 రోజుల పాటు విజయవాడ నుండి పాలన ఉంటుందన్నారు.
నవ్యాంధ్రలో తన కార్యకలాపాల కోసం విజయవాడలో తీర్చిదిద్దిన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభించేందుకు తొలుత సిద్ధమయ్యారు. అయితే, అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది.

రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఆయన తన క్యాంపు కార్యాయాన్ని ప్రారంభించవలసి ఉండె. కానీ ఆశించిన స్థాయిలో పనులు సాగలేదు. దీంతో వాయిదా పడిందని తెలుస్తోంది.
సీఎం చాంబర్తోపాటు ఆయన పేషీ , డైనింగ్ హాల్, మీటింగ్ హాల్, విజిటర్స్ వెయిటింగ్ రూమ్, చీఫ్ సెక్రటరీ చాంబర్, ముఖ్య కమిషనర్లు, అధికారుల చాంబర్లు కూడా పూర్తికావాల్సి ఉంది. వీటి పనులు నెలాఖరుకుగానీ పూర్తయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications