ప్రత్యక్ష రాజకీయాలకు డిఎల్ రవీంద్రా రెడ్డి గుడ్బై

రాష్ట్ర విభజన నేపథ్యంలో సంభవించిన తాజా రాజకీయ పరిణామాలు కూడా ఆయన రాజకీయాల పట్ల విరక్తి పెంచుకోవడానికి కారణమని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయన పేరుపడ్డారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన పోరాటం చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన చేరారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన విభేదాలు పొడసూపాయి.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చురుగ్గా పని చేయడం లేదు. కడప జిల్లాలో ఆయన ప్రధాన నాయకుడిగా కొనసాగుతూ వస్తున్నారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications