అలా చేస్తే అదనంగా 5మార్కులు: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులకు ఓ తీపి కబురును అందించింది. అదేమంటే.. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో 5 మార్కులు అదనంగా వేయాలని నిర్ణయించింది.
9వ తరగతి, ఆ పైన చదువుతున్న విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటే వారికి ఈ అదనపు మార్కులు జత చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో 21లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించి అందరూ మరుగుదొడ్లను నిర్మించుకునేలా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ మురళీధర్ కోరారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు మరుగుదొడ్ల డిజైన్ రూపొందించేలా, వైద్య విద్యార్థులు పారిశుద్ధ్యంపై ప్రజలు చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications