అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి కమిటీ ఏర్పాటు: హైకోర్టు, ఏపి, టీల నుంచి ఒక్కొక్కరు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల విక్రయానికి కమిటీ ఏర్పాటు చేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. అగ్రిగోల్డ్ మోసాలపై సోమవారం జరిగిన విచారణలో భాగంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో తమకు సూచనలు, సలహాలు కూడా కమిటీ ఇస్తుందని తెలిపింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యులు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీలో సభ్యుడి స్థానం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడుగురి పేర్లతో కూడిన జాబితాను హైకోర్టుకు సమర్పించింది. తెలంగాణ నుంచి సభ్యుడి కోసం ఐదు పేర్లతో కూడిన జాబితా సమర్పించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆస్తుల విక్రయాల అనుమతులు, ఇతర వ్యవహారాలన్నీ అగ్రిగోల్డ్ యాజమాన్యమే చూసుకోవాలని స్పష్టం చేసింది. వ్యవహారాల పర్యవేక్షణ అధికారం కోర్టుకు ఉందని పేర్కొంది.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications