కెసిఆర్: కెకె అసంతృప్తితో ఉన్నారా, వివేక్ దార్లో మందా?

అంతేకాకుండా తెలంగాణపై మాట నిలబెట్టుకున్న కాంగ్రెసు పార్టీ విషయంలో కెసిఆర్ తీరు పైన కెకె అసంతృప్తితో ఉన్నారట. తెలంగాణ రాష్ట్ర సమితిలో పలువురు నేతలు కాంగ్రెసు పార్టీతో అంతర్గతంగా పొత్తును కోరుకుంటున్నారట. పెద్దపల్లి ఎంపి జి వివేక్ వంటి వారు పొత్తును కోరుకుంటున్నారట. ఆదే బాటలో వెళ్లాలని హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా యోచిస్తున్నారట.
కె కేశవ రావు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను కలవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆయన పొత్తుల కోసం కలిశారా లేక పార్టీలో చేరేందుకా అనే చర్చ జోరుగా సాగుతోంది.
మరోవైపు, వివేక్ తండ్రి వెంకటస్వామి (కాకా)తో కాంగ్రెసు పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారట. వివేక్ దారిలోనే పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మందా జగన్నాథంకు, ఆయన కుమారుడికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications