కడప పోలీసు అధికారులకు పండగ, మంత్రికి సలామ్ చేశారని చార్జ్ మెమోలు, ఐపీఎస్ సీరియస్!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ సందర్బంగా జరిగిన గిడవల కారణంగా వైసీపీకి అండగా నిలిచిన అధికారుల మీద వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, చంద్రగిరి సంఘటనపై సీరియస్ అయిన ఈసీ పలు జిల్లాల్లో పోలీసు అధికారులపై వేటు వేసింది. అధికార పార్టీకి కొమ్ముకాసిన పోలీసు అధికారులు అందరిపై వేటు వేశారు.
ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప గురించి హాట్ టాపిక్ అయ్యింది. కడపలోని గౌస్ నగరలో ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అగ్రహం వ్యక్తం. విధుల్లో ఉన్న సీఐతో సహ ఐదు మంది ఎస్ఐ లకు చార్జ్ మెమో జారీ చేశారు. నిర్లక్షంగా విధులు నిర్వహించడం వలనే రాళ్ల దాడులు జరిగిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు ఆలీఖాన్, రఫీ, ఎర్రన్న, తిరుపాల్ నాయక్, రంగస్వామిలకు చార్జ్ మెమోలు పంపించారు. కడపలో ఇంత మంది పోలీసు అధికారులకు చార్జ్ మొమోలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మే 13వ తేదీ కడప నగరంలోని గౌస్ నగర్ లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరగడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆ సందర్బంలో సామాన్య ప్రజలు సైతం భయంతో పరుగులు తీశారు
గొడవలు జరిగిన తరువాత గౌస్ నగరలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నారు. రాళ్ల దాడులు జరిగే సమయంలో మంత్రి అంజాద్ బాషా కుటుంబ సభ్యులు వైసీసీ కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ రాళ్ల దాడిలో అనేక మందికి గాయాలు కావడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. గొడవలకు కారణం అయిన పోలీసుల అధికారులకు చార్జ్ మెమోలు జారీ చేసిన ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అందిరిని వివరణ కోరారు. ఈ వ్యవహారంపై వైసీపీ నాయకులకు వత్తాసు పలికిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications