చంద్రబాబు ఫోటో లేదు: మంత్రి కామినేనికి చేదు, ఎమ్మెల్యే సుగుణమ్మ నిలదీత
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస రావుకు తిరుపతి పర్యటనలో చేదు అనుభవం ఎదురయింది. స్విమ్స్లో నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మను ఆహ్వానించలేదు. దీంతో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దీనిపై సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని చెప్పారు. గతంలోను ఇలా జరిగిందని, అప్పుడు కూడా తనకు ఎలాంటి పిలుపు రాని సంఘటనలు ఉన్నాయని చెప్పారు.
ఈ విషయమై కామినేనిని నిలదీసేందుకు తాను వచ్చానని సుగుణమ్మ చెప్పారు. ఇక్కడి బ్యానర్లు, ఫోటోలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేదని, స్విమ్స్ గవర్నింగ్ కౌన్సెల్కు చంద్రబాబు చైర్మన్గా ఉన్నారని చెప్పారు. ఆయన ఫోటోను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications