సిఐడికి కేశవ రెడ్డి కేసు అప్పగింత, ఇంజెక్షన్ సైకోని పట్టుకుంటాం: డిజిపి
హైదరాబాద్: కేశవ రెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవ రెడ్డి పైన కేసులను సిఐడికి అప్పగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు శుక్రవారం నాడు తెలిపారు. ఆయన సాయంత్రం సిఐడి అధికారులతో సమావేశం కానున్నారు. కేసు విషయమై చర్చిస్తారు.
శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు కర్నూలు నగరంలో రాయలసీమ జిల్లాల అధికారులతో డిజిపి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేశవ రెడ్డి పైన కేసులు, శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. కేశవ రెడ్డి పైన ఐదు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. త్వరలోనే సిఐడికి బదలీ చేస్తామన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా చాలా వరకు అరికట్టినట్లు చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించిన ఇరవై అయిదు మంది పోలీసులు, ఉన్నతాధికారులకు అవార్డులు, రివార్డులు ఇచ్చారు.
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని త్వరలోనే స్వదేశానికి తీసుకు వస్తామని డిజిపి చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తులను జఫ్తు చేస్తామని చెప్పారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సూది సైకోను త్వరలోనే పట్టుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications