ఏఓబిలో కూంబింగ్ నిలిపివేశాం :డిజిపి
విజయవాడ:ఏఓబిలో కూంబింగ్ ను నిలిపివేశామని ఆంద్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు చెప్పారు. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ లక్ష్యంగా కూంబింగ్ రగలేదన్నారు డిజిపి
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ తమ అదుపులో ఉన్నారని ప్రజాసంఘాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.ఏఓబిలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సంచరిస్తున్నారని సమాచారం అందుకొని కూంబింగ్ చేశామన్నారు.ఈ కూంబింగ్ సందర్భ:గా మావోలు తారసపడ్డారని ఆయన చెప్పారు.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆధునాతన ఆయుదాలు లభ్యమయ్యాయని, ఘటనను చూస్తే అగ్రనేతలు అక్కడికి వచ్చి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.తమ అదుపులో మావో అగ్రనేత రామకృష్ణ లేడని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
మావో నేత రామకృష్ణ గురించి సమాచారం తెలియకపోవడంతోనే ప్రజాసంఘాలు తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు.ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ ను నిలిపి వేశామన్నారు డిజిపి.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications