ఐటీలో టాప్5లో నిలుపుతాం, 150 కంపెనీలతో: కెటిఆర్
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో దేశంలోనే తెలంగాణను టాప్ 5లో నిలబెడతామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం చెప్పారు. ఆయన సాఫ్టువేర్ కంపెనీ ఒరాకిల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో దేశంలోనే అత్యుత్తమంగా నిలుపుతామన్నారు. ఈ నెల 27న హోటల్ తాజ్ బంజారాలో 150 కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 15 ఏళ్లకు సరిపడా టెక్నాలజీని సమకూరుస్తామని చెప్పారు.

ఈ-పంచాయతీ, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్ సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. ఐటీఐఆర్కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు వస్తామన్నారు. ఐటీ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపటమే తమ లక్ష్యమన్నారు.
రాష్ట్రంలో అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయని, పింఛన్లు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డులు, ఫించన్లు నిజమైన లబ్ధిదారులకు చేరేలా ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. ఐటీ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications