దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో పురుగులు
విజయవాడ: విజయవాడ దుర్గ గుడి ప్రసాదంలో నిర్లక్ష్యం బయటపడింది. ప్రసాదం లడ్డూలో పురుగులు బయటపడటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్గ గుడి అధికారులు నిర్లక్ష్యం వల్ల లడ్డూ, పులిహోర తదితర ప్రసాదాల తయారీ తీరుపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు తరలి వస్తున్నారు. అందుకు అవసరమైన లడ్డూలను తయారు చేయగా సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వాటిపై పురుగులు పడ్డాయి. 50 లడ్డూలు వృథా అయ్యాయి.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications