దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో పురుగులు
విజయవాడ: విజయవాడ దుర్గ గుడి ప్రసాదంలో నిర్లక్ష్యం బయటపడింది. ప్రసాదం లడ్డూలో పురుగులు బయటపడటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్గ గుడి అధికారులు నిర్లక్ష్యం వల్ల లడ్డూ, పులిహోర తదితర ప్రసాదాల తయారీ తీరుపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు తరలి వస్తున్నారు. అందుకు అవసరమైన లడ్డూలను తయారు చేయగా సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వాటిపై పురుగులు పడ్డాయి. 50 లడ్డూలు వృథా అయ్యాయి.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications