Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్ళి చూపులకు వెళ్తోన్న టెక్కీపై వేధింపులు, రైలు నుండి దూకేసింది

పెళ్ళి చూపులకు వెళ్తోన్న ఇంటికి టెక్కీకి వేధింపులువేధింపులు తట్టుకోలేక బాధితురాలు రైళ్ళో నుండి దూకిందిప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఘటన చోటుచేసుకొంది.

ఒంగోలు: విజయవాడకు చెందిన ఓ మహిళ టెక్కీ పెళ్ళిచూపుల కోసం చెన్నై నుండి మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా దారుణంగా చోటుచేసుకొంది. రైలులో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న యువతిని ముగ్గురు పోకీరీలు వేధించారు.దీంతో బాధితురాలు రైలు నుండి దూకేసింది.

ఈ వేధింపులకు తట్టుకోలేక బాధితురాలు ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తోన్న సమయంలో ఆ యువతి రైలులో నుండి దూకింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని విజయవాడకు తరలించారు.

Lady techie harassed by three persons, she jumps from train

చెన్నైలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఓ యువతి పనిచేస్తోంది. పెళ్ళి చూపుల కోసం ఆమె తన స్నేహితులతో కలిసి తన స్వంత ఊరు విజయవాడకు మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా ముగ్గురు యువకులు ఆమెను తీవ్రంగా వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు రైలు నుండి దూకింది.

తీవ్ర‌గాయాల పాల‌యిన ఆమెను రైల్వే సిబ్బంది ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+