పెళ్ళి చూపులకు వెళ్తోన్న టెక్కీపై వేధింపులు, రైలు నుండి దూకేసింది
పెళ్ళి చూపులకు వెళ్తోన్న ఇంటికి టెక్కీకి వేధింపులువేధింపులు తట్టుకోలేక బాధితురాలు రైళ్ళో నుండి దూకిందిప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఘటన చోటుచేసుకొంది.
ఒంగోలు: విజయవాడకు చెందిన ఓ మహిళ టెక్కీ పెళ్ళిచూపుల కోసం చెన్నై నుండి మిలీనియం ఎక్స్ప్రెస్లో వస్తుండగా దారుణంగా చోటుచేసుకొంది. రైలులో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న యువతిని ముగ్గురు పోకీరీలు వేధించారు.దీంతో బాధితురాలు రైలు నుండి దూకేసింది.
ఈ వేధింపులకు తట్టుకోలేక బాధితురాలు ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తోన్న సమయంలో ఆ యువతి రైలులో నుండి దూకింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని విజయవాడకు తరలించారు.

చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ యువతి పనిచేస్తోంది. పెళ్ళి చూపుల కోసం ఆమె తన స్నేహితులతో కలిసి తన స్వంత ఊరు విజయవాడకు మిలీనియం ఎక్స్ప్రెస్లో వస్తుండగా ముగ్గురు యువకులు ఆమెను తీవ్రంగా వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు రైలు నుండి దూకింది.
తీవ్రగాయాల పాలయిన ఆమెను రైల్వే సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications