పెళ్ళి చూపులకు వెళ్తోన్న టెక్కీపై వేధింపులు, రైలు నుండి దూకేసింది
పెళ్ళి చూపులకు వెళ్తోన్న ఇంటికి టెక్కీకి వేధింపులువేధింపులు తట్టుకోలేక బాధితురాలు రైళ్ళో నుండి దూకిందిప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఘటన చోటుచేసుకొంది.
ఒంగోలు: విజయవాడకు చెందిన ఓ మహిళ టెక్కీ పెళ్ళిచూపుల కోసం చెన్నై నుండి మిలీనియం ఎక్స్ప్రెస్లో వస్తుండగా దారుణంగా చోటుచేసుకొంది. రైలులో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న యువతిని ముగ్గురు పోకీరీలు వేధించారు.దీంతో బాధితురాలు రైలు నుండి దూకేసింది.
ఈ వేధింపులకు తట్టుకోలేక బాధితురాలు ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తోన్న సమయంలో ఆ యువతి రైలులో నుండి దూకింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని విజయవాడకు తరలించారు.

చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ యువతి పనిచేస్తోంది. పెళ్ళి చూపుల కోసం ఆమె తన స్నేహితులతో కలిసి తన స్వంత ఊరు విజయవాడకు మిలీనియం ఎక్స్ప్రెస్లో వస్తుండగా ముగ్గురు యువకులు ఆమెను తీవ్రంగా వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు రైలు నుండి దూకింది.
తీవ్రగాయాల పాలయిన ఆమెను రైల్వే సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications