మంచు: లంబసింగిలో 1, పాడేరులో 2 (ఫోటోలు)
విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీలోని పాడేరు, లంబసింగిలో గత ఐదు రోజుల నుంచి చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు.
విశాఖ మణ్యంలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. సోమవారం చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 4 డిగ్రీలు, లంబసింగిలో 1 డిగ్రీ, పాడేరు ఘాట్లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 5 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.
పొగ మంచు కారణంగా గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో చలి మరింతగా విజృంభిస్తుంది. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు విశాఖ ఏజెన్సీలో పొగ మంచు తెరలు వీడకపోడవంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ
విశాఖ మణ్యంలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. సోమవారం చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 4 డిగ్రీలు, లంబసింగిలో 1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలుగా నమోదయ్యాయి.
మంచు గుప్పెట్లో విశాఖ
పాడేరు ఘాట్లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 5 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.

మంచు గుప్పెట్లో విశాఖ
పొగ మంచు కారణంగా గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు.
మంచు గుప్పెట్లో విశాఖ
రాత్రి వేళల్లో చలి మరింతగా విజృంభిస్తుంది. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది.
మంచు గుప్పెట్లో విశాఖ
ఉదయం 10 గంటల వరకు విశాఖ ఏజెన్సీలో పొగ మంచు తెరలు వీడకపోడవంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ
వ్యవసాయం చేసుకునే గిరిజనులు కూడా సూర్యుడు వచ్చేంత వరకు వేచి చూసి ఆ తర్వాత పనులకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

మంచు గుప్పెట్లో విశాఖ
చిన్నారులు, వృద్ధులు చలిని తట్టుకోలేక నానా అవస్ధలు పడుతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ
ఇక తెల్లవారుజామున చెరువుల్లో నీళ్లు తెచ్చుకునేందుకు వెళుతున్న మహిళలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ
సంక్రాంతి సెలవులు రావడంతో అనేక కుటుంబాలు చలికి భయపడి సమీప బంధువుల ఇళ్లకు వెళుతున్నారు.
మంచు గుప్పెట్లో విశాఖ
పొగ మంచు కారణంగా విశాఖ మన్యంలో పర్యాటకుల సంచారం కూడా తక్కువగానే ఉంది.
మంచు గుప్పెట్లో విశాఖ
మినుములూరు కాఫీ బోర్డు, ఏపీఎఫ్డీసీ సంస్ధల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కాఫీ తోటల్లో పని చేసే కార్మికులు చలికి పడుతున్న అవస్ధలు వర్ణానాతీతం.
వ్యవసాయం చేసుకునే గిరిజనులు కూడా సూర్యుడు వచ్చేంత వరకు వేచి చూసి ఆ తర్వాత పనులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. చిన్నారులు, వృద్ధులు చలిని తట్టుకోలేక నానా అవస్ధలు పడుతున్నారు.
ఇక తెల్లవారుజామున చెరువుల్లో నీళ్లు తెచ్చుకునేందుకు వెళుతున్న మహిళలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో అనేక కుటుంబాలు చలికి భయపడి సమీప బంధువుల ఇళ్లకు వెళుతున్నారు.
పొగ మంచు కారణంగా విశాఖ మన్యంలో పర్యాటకుల సంచారం కూడా తక్కువగానే ఉంది. మినుములూరు కాఫీ బోర్డు, ఏపీఎఫ్డీసీ సంస్ధల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కాఫీ తోటల్లో పని చేసే కార్మికులు చలికి పడుతున్న అవస్ధలు వర్ణానాతీతం.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications