మంచు: లంబసింగిలో 1, పాడేరులో 2 (ఫోటోలు)
విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీలోని పాడేరు, లంబసింగిలో గత ఐదు రోజుల నుంచి చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు.
విశాఖ మణ్యంలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. సోమవారం చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 4 డిగ్రీలు, లంబసింగిలో 1 డిగ్రీ, పాడేరు ఘాట్లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 5 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.
పొగ మంచు కారణంగా గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో చలి మరింతగా విజృంభిస్తుంది. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు విశాఖ ఏజెన్సీలో పొగ మంచు తెరలు వీడకపోడవంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ
విశాఖ మణ్యంలోని ప్రజలు చలికి వణుకుతున్నారు. సోమవారం చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 4 డిగ్రీలు, లంబసింగిలో 1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలుగా నమోదయ్యాయి.
మంచు గుప్పెట్లో విశాఖ
పాడేరు ఘాట్లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 5 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.

మంచు గుప్పెట్లో విశాఖ
పొగ మంచు కారణంగా గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు.
మంచు గుప్పెట్లో విశాఖ
రాత్రి వేళల్లో చలి మరింతగా విజృంభిస్తుంది. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది.
మంచు గుప్పెట్లో విశాఖ
ఉదయం 10 గంటల వరకు విశాఖ ఏజెన్సీలో పొగ మంచు తెరలు వీడకపోడవంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ
వ్యవసాయం చేసుకునే గిరిజనులు కూడా సూర్యుడు వచ్చేంత వరకు వేచి చూసి ఆ తర్వాత పనులకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

మంచు గుప్పెట్లో విశాఖ
చిన్నారులు, వృద్ధులు చలిని తట్టుకోలేక నానా అవస్ధలు పడుతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ
ఇక తెల్లవారుజామున చెరువుల్లో నీళ్లు తెచ్చుకునేందుకు వెళుతున్న మహిళలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు.

మంచు గుప్పెట్లో విశాఖ
సంక్రాంతి సెలవులు రావడంతో అనేక కుటుంబాలు చలికి భయపడి సమీప బంధువుల ఇళ్లకు వెళుతున్నారు.
మంచు గుప్పెట్లో విశాఖ
పొగ మంచు కారణంగా విశాఖ మన్యంలో పర్యాటకుల సంచారం కూడా తక్కువగానే ఉంది.
మంచు గుప్పెట్లో విశాఖ
మినుములూరు కాఫీ బోర్డు, ఏపీఎఫ్డీసీ సంస్ధల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కాఫీ తోటల్లో పని చేసే కార్మికులు చలికి పడుతున్న అవస్ధలు వర్ణానాతీతం.
వ్యవసాయం చేసుకునే గిరిజనులు కూడా సూర్యుడు వచ్చేంత వరకు వేచి చూసి ఆ తర్వాత పనులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. చిన్నారులు, వృద్ధులు చలిని తట్టుకోలేక నానా అవస్ధలు పడుతున్నారు.
ఇక తెల్లవారుజామున చెరువుల్లో నీళ్లు తెచ్చుకునేందుకు వెళుతున్న మహిళలు చలి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో అనేక కుటుంబాలు చలికి భయపడి సమీప బంధువుల ఇళ్లకు వెళుతున్నారు.
పొగ మంచు కారణంగా విశాఖ మన్యంలో పర్యాటకుల సంచారం కూడా తక్కువగానే ఉంది. మినుములూరు కాఫీ బోర్డు, ఏపీఎఫ్డీసీ సంస్ధల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కాఫీ తోటల్లో పని చేసే కార్మికులు చలికి పడుతున్న అవస్ధలు వర్ణానాతీతం.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications