'అశోక్బాబును వెతికి పెట్టండి': టిడిపిలోకి జగన్పార్టీ నేత

అసెంబ్లీకి బిల్లు వస్తే అసెంబ్లీ ముట్టడిచేస్తాం, హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అశోక్ బాబులు తెలుగువారి పరువు తీశారన్నారు. కిరణ్ పార్టీ పెడితే సీమాంధ్ర ప్రజలు తిప్పి కొట్టడం ఖాయమని, అశోక్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
జగన్ నియంతలా..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని కర్రా రాజారావు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ జగన్ పార్టీ సమన్వయకర్తగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేసి టిడిపిలోకి చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప టిక్కెట్టు ఇవ్వబోమనని చెబుతున్నారని ఆరోపించారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కర్రా రాజారావు 2012లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇప్పుడు సొంత గూటికి వచ్చారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications