వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జహీరాబాద్‌లో వ్యక్తి మృతి: పోలీసుల దెబ్బకు తాళలేక అంటూ..

తెలంగాణలోని జహీరాబాద్‌లో ఓ జైపాల్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లోనే పోలీసుల దెబ్బలకు తాళలేక చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని జహీరాబాద్‌లో ఓ జైపాల్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లోనే పోలీసుల దెబ్బలకు తాళలేక చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

జైపాల్ అనే వ్యక్తిని పోలీసులు మూడు రోజుల క్రితం ఓ కేసులో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Man dead in Zaheerabad

అతను చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. కానీ జైపాల్ కుటుంబ సభ్యులు మాత్రం అతనిని పోలీసులు కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు.

English summary
Man dead in Zaheerabad. Family alleged that police beate up him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X