ఏపీలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు: చింతా సంచలనం, గోరంట్లపై హర్ష
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుగరాజుపట్నం ఓడరేవు నిర్మాణం కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి చొరవ చూపడం లేదని ఆరోపించారు.
సొంతింటి కలను నిజం చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో చింతా మోహన్ పాల్గొన్నారు.

గోరంట్లపై హర్ష కుమార్ మండిపాటు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశానవాటిక నిర్మించాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీ లోపు చంద్రబాబు దీని పైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే పాత్రను రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications