Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కాల్పుల కలకలం, ఇన్స్‌పెక్టర్‌కు గాయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ఏపీ భవన్ నుంచి ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో ఢిల్లీ పోలీసులు అలర్టయ్యారు. అయితే, ఓ తుపాకీ మిస్ ఫైర్ కారణంగా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.

Misfire in AP Bhavan in Delhi

ఏపీ భవన్లోని గది నెంబర్ 404 నుంచి కాల్పులు వచ్చాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.

ఈ కాల్పులు ఎలా జరిగాయన్న దాని పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, మిస్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇన్స్‌పెక్టర్‌కు గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+