ఢిల్లీలోని ఏపీ భవన్లో కాల్పుల కలకలం, ఇన్స్పెక్టర్కు గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో కాల్పుల కలకలం చెలరేగింది. ఏపీ భవన్ నుంచి ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో ఢిల్లీ పోలీసులు అలర్టయ్యారు. అయితే, ఓ తుపాకీ మిస్ ఫైర్ కారణంగా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.

ఏపీ భవన్లోని గది నెంబర్ 404 నుంచి కాల్పులు వచ్చాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.
ఈ కాల్పులు ఎలా జరిగాయన్న దాని పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, మిస్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్కు గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications