పూటుగా తాగి హోటల్లో గదులు కావాలని చిందులు తొక్కిన ఎమ్మెల్యేలు
పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా తాగి విశాఖపట్నంలో చిందులు వేసిన వైనం వెలుగు చూసింది.
అమరావతి: పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా తాగి విశాఖపట్నంలో చిందులు వేసిన వైనం వెలుగు చూసింది.
విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు వచ్చారు. అనంతరం నోవాటెల్ హోటల్ వద్దకు గురువారం అర్ధరాత్రి వచ్చి తమకు గదులు కావాలని సిబ్బందిపై చిందులు తొక్కారు.

అయితే ఎమ్మెల్యేలకు మరో హోటల్లో గదులు కేటాయించామని అధికారులు చెప్పినా వినిపించుకోలేదు. నోవాటెల్లోనే కావాలని పట్టుబడ్డారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు బాగా తాగి ఉన్నారని అంటున్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications