స్ట్రెచర్ అడిగితే కుమ్మేశాడు, నేలపై ఈడ్చుకెళ్ళాడు, గుంటూరులో దారుణం
గుంటూరు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకొంది. రోగి సహాయకుడిపై ఆసుపత్రి ఎంఏల్ఓ తీవ్రంగా దాడి చేశాడు. నేలపై ఈడ్చుకొంటూ కొట్టుకొంటూ వెళ్ళాడు. ఈ ఘటనపై సూపరింటెండ్ కు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
గుంటూరు: గుంటూరు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకొంది. రోగి సహాయకుడిపై ఆసుపత్రి ఎంఏల్ఓ తీవ్రంగా దాడి చేశాడు. నేలపై ఈడ్చుకొంటూ కొట్టుకొంటూ వెళ్ళాడు. ఈ ఘటనపై సూపరింటెండ్ కు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
ప్రకాశం జిల్లాకు చెందిన కోటయ్య, నాగరాజు అనే ఇద్దరు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. కోటయ్యకు ఆరోగ్యం బాగాలేదు. అయితే ఆయనకు తోడుగా నాగరాజు వచ్చాడు.అయితే కోటయ్యను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్ళేందుకు స్ట్రెచర్ లేదు.

ఈ విషయమై నాగరాజు ఆసుపత్రి ఎంఎల్ఓ దృష్టికి తీసుకెళ్ళాడు.అయితే దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఏల్ఓ నాగరాజుపై విచక్షణరహితంగా దాడి చేశాడు.
నాగరాజును కొట్టుకొంటూ బయటకు తీసుకెళ్ళాడు. నేలపై సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్ళాడు. ఈ ఘటన జరగుతున్న సమయంలో ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు, వారి సహయకులు ప్రేక్షకులుగా చూస్తూ కూర్చుకొన్నారు.
అయితే ఈ ఘటనతో ఖంగుతిన్న నాగరాజు ఆసుపత్రి సూపరింటెండ్ కు ఫిర్యాదు చేశారు.అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని ఆసుపత్రి సూపరింటెండ్ సూచించాడు. ఈ విషయమై విచారణకు ఆయన ఆదేశించారు. సీసీటీవి పుటేజీ ఆధారంగా ఎంఏల్ఓ నాగరాజుపై దాడి దృశ్యాలను పరిశీలించారు సూపరింటెండ్.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications