రౌడీషీటర్ సుబ్బు హత్య కేసులో కొత్త ట్విస్ట్: 9మంది పాత్ర
విజయవాడ: హత్యకు గురైన బెజవాడ రౌడీషీటర్ కేసులో మరో ట్విస్ట్. సుబ్బును హత్య చేసింది తొమ్మిది మంది వైసీపీ నాయకులు అని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఈ హత్యతో కాట్రగడ్డ శ్రీనుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సుబ్బు హత్యలో ప్రధాన సూత్రధారి వైసీపీ నాయకుడు సురేంద్ర అని చెప్పారు.

కాగా, ఇటీవల సుబ్బు హత్యతో బెజవాడు ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై అతనిని ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు.
ఈ హత్యతో విజయవాడ టీడీపీ యూత్ విభాగం అధ్యక్షుడు శ్రీను హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన హస్తం లేదని పోలీసులు తెలిపారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications