ముస్లింల మెప్పు పొందేందుకే పార్కుకు నిజాం పేరు: కెసిఆర్పై పాల్వాయి

నిజాం బలగాలు, రజాకార్ల దాష్టీకాలకు తెలంగాణలో ఎన్నో కుటుంబాలు బలయ్యాయని, తమ కుటుంబంపై కూడా దాడి జరిగిందని పాల్వాయి తన లేఖలో పేర్కొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ, హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనం కావడం కోసం అనేక మంది తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు.
కెబిఆర్ పార్కుకు నిజాం పేరు పెట్టాలన్న ఆలోచనను మరోసారి ఆలోచించాలని పాల్వాయి కోరారు. కేవలం ముస్లింల మెప్పు పొందేందుకే నిజాం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారని, ఇది సరికాదని లేఖలో స్పష్టం చేశారు.
నేడు తెలంగాణ ప్రకటన దినం: పొన్నాల
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9ని రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ ప్రకటన దినం'గా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మాటకు కట్టుబడి తెలంగాణను ఇచ్చిన సోనియాకు యావత్ రాష్ట్రం రుణపబడి ఉంటుందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ రోజును పురస్కరించుకుని సోనియా జన్మదినం, తెలంగాణ ప్రకటన దినంను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications