బెదిరింపు కాల్, రైల్వే స్టేషన్లో తనిఖీలు (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాదు రైల్వే స్టేషన్కు సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ తక్షణమే స్టేషన్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు.
రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు సమాచారం అందుకోగానే బాంబు స్క్వాడ్, పోలీసులు సికింద్రాబాద్ స్టేషన్లో పూర్తిగా తనిఖీలు చేశారు.
స్టేషన్లో ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాంబు పెట్టారని కొందరు ఆకతాయిలు బెదిరింపు కాల్స్ చేయడం ఇటీవల పలుమార్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
బాంబు స్క్వాడ్
సికింద్రాబాదు రైల్వే స్టేషన్కు సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ తక్షణమే స్టేషన్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి బ్యాగును తనిఖీ చేస్తున్న దృశ్యం.
బాంబు స్క్వాడ్
రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు సమాచారం అందుకోగానే బాంబు స్క్వాడ్, పోలీసులు సికింద్రాబాద్ స్టేషన్లో పూర్తిగా తనిఖీలు చేశారు.
బాంబు స్క్వాడ్
స్టేషన్లో ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాంబు పెట్టారని కొందరు ఆకతాయిలు బెదిరింపు కాల్స్ చేయడం ఇటీవల పలుమార్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
బాంబు స్క్వాడ్
సికింద్రాబాదు రైల్వే స్టేషన్కు సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ తక్షణమే స్టేషన్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. స్టేషన్లో బ్యాగులు తనిఖీ చేస్తూ..