వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగిసిపడ్డ మంటలు, బూడిదైన అమాయకులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే.

నగరం గ్రామంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పర్యటించి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు.

అనంతరం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఇందులో గెయిల్ తరపున రూ.20 లక్షలు, కేంద్రం నుండి రూ.3 లక్షలు, రాష్ట్రం నుండి రూ.2 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పారు. గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.

పైప్ లైన్ బ్లాస్ట్

పైప్ లైన్ బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. బ్లాస్ట్ కావడంతో ఏర్పడిన గొయ్యి.

పైప్ లైన్ బ్లాస్ట్

పైప్ లైన్ బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. బ్లాస్ట్ అయిన ప్రాంతంలో భారీ మంటలు.

పైప్ లైన్ బ్లాస్ట్

పైప్ లైన్ బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. బ్లాస్ట్ కావడంతో ఏర్పడిన భారీ గొయ్యి

పైప్ లైన్ బ్లాస్ట్

పైప్ లైన్ బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. శరీరం పూర్తిగా కాలిపోయిన దృశ్యం.

పైప్ లైన్ బ్లాస్ట్

పైప్ లైన్ బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ప్రమాదంలో ఎముకలు కూడా దొరకని విధంగా...

పైప్ లైన్ బ్లాస్ట్

పైప్ లైన్ బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ప్రమాదస్థలి దృశ్యం.

పైప్ లైన్ బ్లాస్ట్

పైప్ లైన్ బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ప్రమాదస్థలి వద్ద గుమికూడిన గ్రామస్థులు.

పైప్ లైన్ బ్లాస్ట్

పైప్ లైన్ బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ఎగిసిపడుతున్న మంటలు.

పైప్ లైన్ బ్లాస్ట్

పైప్ లైన్ బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. పైప్ లైన్ బ్లాస్ట్ వల్ల ఏర్పడిన గొయ్యి.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Friday cut short his visit to Delhi and rushed to Rajamundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X