ఎగిసిపడ్డ మంటలు, బూడిదైన అమాయకులు (పిక్చర్స్)
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే.
నగరం గ్రామంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పర్యటించి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు.
అనంతరం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఇందులో గెయిల్ తరపున రూ.20 లక్షలు, కేంద్రం నుండి రూ.3 లక్షలు, రాష్ట్రం నుండి రూ.2 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పారు. గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. బ్లాస్ట్ కావడంతో ఏర్పడిన గొయ్యి.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. బ్లాస్ట్ అయిన ప్రాంతంలో భారీ మంటలు.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. బ్లాస్ట్ కావడంతో ఏర్పడిన భారీ గొయ్యి

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. శరీరం పూర్తిగా కాలిపోయిన దృశ్యం.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ప్రమాదంలో ఎముకలు కూడా దొరకని విధంగా...

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ప్రమాదస్థలి దృశ్యం.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ప్రమాదస్థలి వద్ద గుమికూడిన గ్రామస్థులు.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. ఎగిసిపడుతున్న మంటలు.

పైప్ లైన్ బ్లాస్ట్
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు. పైప్ లైన్ బ్లాస్ట్ వల్ల ఏర్పడిన గొయ్యి.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications