పీఏ కన్నుమూత, ఫ్యామిలీకి కెసిఆర్ ఓదార్పు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పీఏ పెండ్యాల సంతోష్ కుమార్ బుధవారం కన్నుమూశారు.
ఆయన ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తెలంగాణలో సంతోష్ చురుకైన పాత్ర వహించారు. పెద్దమంగళాదేవి పేరుతో సంతోష్ ఎన్నో రచనలు చేశారు.
ఆయన కెసిఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్నారు. నాగోలు.. అల్కాపురి కాలనీలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు.
కెసిఆర్ నివాళులు అర్పించారు.

కెసిఆర్
హైదరాబాదులోని అల్కాపురి కాలనీలో తన నివాసంలో మృతి చెందిన పిఏ సంతోష్ కుమార్కు నివాళులు అర్పిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్
హైదరాబాదులోని అల్కాపురి కాలనీలో తన నివాసంలో మృతి చెందిన పిఏ సంతోష్ కుమార్కు నివాళులు అర్పిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్
హైదరాబాదులోని అల్కాపురి కాలనీలో తన నివాసంలో మృతి చెందిన పిఏ సంతోష్ కుమార్కు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న కెసిఆర్.

కెసిఆర్
హైదరాబాదులోని అల్కాపురి కాలనీలో తన నివాసంలో మృతి చెందిన పిఏ సంతోష్ కుమార్కు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న కెసిఆర్.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications