బండి ఎక్కి ఎడ్లను అదిలించిన బాబు (పిక్చర్స్)
ఒంగోలు: ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రైతు సాధికార సదస్సులో పాల్గొన్నారు. ఆయన రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు.
రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు సాధికార సదస్సులో ఆయన ప్రసంగించారు. పరిస్థితులు అనుకూలిస్తే మొత్తం రుణమాఫీ ఒకేసారి చేసేవాడినని ఆయన చెప్పారు.
రైతులు వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. రుణవిముక్తి పత్రాలు తీసుకెళ్లి బ్యాంకుల్లో రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు.
కొండపిలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకాశం జిల్లా కొండపి రైతు సాధికార సదస్సులో పాల్గొన్నారు.
కొండపిలో చంద్రబాబు
ఆయన రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు.
చంద్రబాబు
రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు సాధికార సదస్సులో ఆయన ప్రసంగించారు.
చంద్రబాబు
పరిస్థితులు
అనుకూలిస్తే
మొత్తం
రుణమాఫీ
ఒకేసారి
చేసేవాడినని
ఆయన
చెప్పారు.
చంద్రబాబు
రైతులు వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవాలని చంద్రబాబు సూచించారు.
చంద్రబాబు
రుణవిముక్తి పత్రాలు తీసుకెళ్లి బ్యాంకుల్లో రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలన్నారు.
చంద్రబాబు
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు.
బండెక్కిన చంద్రబాబు
ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రైతు సాధికార సదస్సులో పాల్గొన్నారు.
చంద్రబాబు
ఆయన రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు.