మసాజ్ సెంటర్పై దాడి: మహిళలు సహా ఐదుగురి అరెస్ట్

సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం సదరు మసాజ్ సెంటర్ పైన దాడి చేశారు. అనంతరం వారిని ఉప్పల్ పోలీసు స్టేషన్కు తరలించారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుసుకొని దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
భారీ చోరీ
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దొంగతనం జరిగింది. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద మృతి
కడప జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పత మృతి చెందాడు. జిల్లాలోని అక్కాయపల్లెకు చెందిన వెంకట సుబ్బయ్య మరో వ్యక్తికి డబ్బు బాకీ ఉన్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి సుబ్బారాయుడు, ఆయన కొడుకు పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తండ్రీ కొడుకులను పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్లారు.
రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తండ్రీ కొడుకులను విచారించారు. ఈ సమయంలో సుబ్బారాయుడు కుప్పకూలిపోయాడు. ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్తే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. పోలీసులు కొట్టడంతోనే తన తండ్రి మృతి చెందాడని కొడుకు ఆరోపిస్తున్నాడు.
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..!












Click it and Unblock the Notifications