ర్యాగింగ్ పేరిట వేధింపు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

తిరుపతి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిప్లమో మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియాంకను కొద్ది రోజులుగా ఆమె సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక హాస్టల్ గదిలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన స్నేహితులు, హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక పరిస్థితి నిలకడగానే ఉందని, కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.
అయితే ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. కాగా ర్యాగింగ్కు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
More From
-
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications