అమరావతిలో శ్రీవారి ఆలయానికి ఆమోదం, 25 ఎకరాల్లో నిర్మాణం
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తిరుమల శ్రీవారి తరహా ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఆమోదం తెలిపింది. టీటీడీ ధర్మకర్తల మండలి జరిగింది. ఉదయం పది గంటలకు సమావేశమైన పాలక మండలి 62 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అమరావతిలో సీఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తొలి దశలో రూ.150 కోట్లు కేటాయిస్తూ తీర్మానం చేశారు.

వెంకటేశ్వర స్వామి అంటే ఎవరికైనా మొదట తిరుపతి గుర్తుకు వస్తుంది. తిరుపతిలో ఉన్న టీటీడీ వారు ఇతర ప్రాంతాలలో కూడా భక్తుల కోరిక మేరకు శ్రీవారి ఆలయాలను నిర్మిస్తోంది. అలాంటిది నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోను ఆలయం నిర్మించాలని ఇటీవల నిర్ణయించారు.
తదనుగుణంగా తిరుమల వేంకటేశ్వరుడు అమరావతిలోని కొలువుదీరనున్నాడని, దానికోసం కృష్ణానది తీరాన 25ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక ధామాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే రెండు సంవత్సరాలలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications