రాయల్ బెంగాల్ టైగర్ ఇక లేదు..!
రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. 2018లో 11 ఏళ్ల వయస్సు ఉన్న ఈ పులిని బెంగళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్ నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.మృతి చెందిన టైగర్ను మధు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ టైగర్కు 11 సంవత్సరాలు.మృతి చెందిన టైగర్ వృద్ధాప్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

వృద్ధాప్యం వల్ల అనేక అవయవాలు పనిచేయకపోవడం, ఆహారం సరిగా తినకపోవడం వంటి కారణాల వల్ల మృతి చెందిందని జూ అధికారులు తెలిపారు.రెండేళ్ల నుంచి అనారోగ్యంగా ఉన్న ఈ పులిని సందర్శనకు ఉంచకుండా, ప్రత్యేక సెల్ లో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు జూ క్యురేటర్ సెల్వం పేర్కొన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయల్ బెంగాల్ టైగర్ ఈరోజు మధ్యాహ్నం కన్నుమూసిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications