వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ప్రాణాలతో ఉండొద్దనే, ఈసీ నిర్ణయం భేష్: జగన్‌పై సోమిరెడ్డి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం హర్షణీయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం హర్షణీయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

నంద్యాల: చివరి నిమిషంలో మరింత దూకుడుగా రంగంలోకి టెక్కీలునంద్యాల: చివరి నిమిషంలో మరింత దూకుడుగా రంగంలోకి టెక్కీలు

చంద్రబాబు ప్రాణాలతో ఉండకూడదనేదే జగన్‌ కోరిక అని ఆరోపించారు. ప్రతిపక్షనేతగా జగన్‌ అనర్హుడని మరో మంత్రి ఆదినారయణ రెడ్డి అన్నారు. జగన్‌ తీరుతో కడప జిల్లా పరువు పోతోందన్నారు.

Somireddy welcomes EC warning to YS Jagan over code violation

అంతకుముందు యనమల కూడా జగన్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌పై వెంటనే హత్యాయత్నం కేసును నమోదు చేయాలని యనమల అన్నారు. జగన్‌లో ఉన్న క్రూరత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అర్థం చేసుకుందన్నారు.

ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి క్రూరమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఎన్నికల పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

English summary
The Election Commission has asked the State Election Commission to issue a stern warning to YS Jagan Mohan Reddy for his comments on Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu which, it said, violated the model code of conduct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X