కేవీపీ బిల్లుకు టీడీపీ మద్దతు : హోదా కోసం పార్టీలకు అతీతంగా..
విజయవాడ : విజయవాడలో శుక్రవారం నాడు సమావేశమైన టీడీపీ పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా నిమిత్తం కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టబోయే ప్రైవేటు బిల్లుకు మద్దతునివ్వాలని పార్టీ సమావేశంలో తీర్మానించారు.

కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టబోతున్న ఈ ప్రైవేటు బిల్లు ఓటింగు వరకు వస్తే.. బిల్లుకు మద్దతునివ్వాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు అధినేత చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి ఎలాంటి బేషజాలకు తావు లేకుండా బిల్లుకు ఎంపీలందరు మద్దతునివ్వాలని సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించినట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు, పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు గొంతెత్తినా.. వారికి మద్దతు పలకాలని ఎంపీలను చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం.
More From
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications