కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు: వైసీపీకి టిడిపి చెక్, బిజెపికి 9 సీట్లు
కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి, టిడిపిల మధ్య పొత్తు కుదిరింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతోందా లేదా అనే వాతావరంణం నెలకొంది. పోటాపోటీగా రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లను దాఖలుచేశారు.
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల కోసం టిడిపి, బిజెపిల మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. బిజెపికి 9 సీట్లను ఇచ్చేందుకు టిడిపి అంగీకరించింది. తొలుత ఈ కార్పోరేషన్లో 15 సీట్లు కావాలని బిజెపి పట్టుబట్టింది. అయితే 9 సాట్లకు మాత్రమే టిడిపి అంగీకరించింది.

39 వార్డుల్లో టిడిపి, 9 వార్డుల్లో బిజెపి అభ్యర్థులు పోటీచేయనున్నట్టు టిడిపి ప్రకటించింది. కాకినాడ అంబేద్కర్ భవన్ రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం నాడు ప్రారంభించారు.
48 సీట్లకు గాను 493 మంది నామినేషన్లను దాఖలు చేశారు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు మాత్రం రెబెల్స బెడద తప్పకపోవచ్చు. అయితే పార్టీ అధికారికంగా నిర్ణయించే అభ్యర్థులకే భి.ఫాంలను అందించనున్నారు.
టిడిపి,బిజెపిలకు చెందిన వారిలో రెబెల్స్గా నామినేషన్లు దాఖలు చేసినవారు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకొంటారని ఏపీ డీప్యూటీ సీఎం చెప్పారు. కాకినాడ కార్పోరేషన్ను కైవసం చేసుకొంటామని డిప్యూటీ నిమ్మకాయల చిన రాజప్ప ప్రకటించారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications