ప్రమాదం: లక్షలఉద్యోగం సంపాదించి మృతి చెందిన టెక్కీ
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో బందర్ పట్టణానికి చెందిన ఒక యువకుడు సజీవ దహనమయ్యాడు. స్థానిక వర్రేగూడెంకు చెందిన సురేష్ బాబు(27) బెంగుళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం శనివారం రాత్రి హైదరాబాద్ నుండి వెళ్ళాడు.
సోమవారం జరిగిన ఇంటర్వ్యూలో సురేష్ బాబు ఎంపికయ్యాడు. సంవత్సరానికి రూ.7.5 లక్షల జీతంతో ఉద్యోగం సాధించిన సురేష్ బాబు ఆనందోత్సాహంతో అదే రోజు రాత్రి హైదరాబాద్కు ప్రైవేటు ట్రావెల్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యాడు. మరో గంటలో హైదరాబాద్ చేరాల్సిన బస్సు ఆకస్మికంగా అగ్నికి ఆహుతైన దుర్ఘటనలో సజీవదహనమయ్యాడు.

సురేష్ బాబు స్థానిక ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. గత కొంత కాలంగా హైదరాబాద్లో ఓ చిన్న కంపెనీలో పని చేస్తూ అతను ఏడాది క్రితం ఆ ఉద్యోగం మానేసి ఉన్నత ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న సురేష్ సంవత్సరానికి లక్షల జీతంతో ఉద్యోగం సంపాదించిన కొన్ని గంటల్లోనే అగ్నికి ఆహుతి కావడం పట్టణవాసులను కలచివేసింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications