నదిలో ఈతకు వెళ్లి: అమెరికాలో ప్రకాశం జిల్లా తెలుగు విద్యార్థి మృతి
ఒంగోలు: అమెరికాలో తెలుగు విద్యార్థి నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన బాలసురేంద్ర కుమార్ (25) ఎంఎస్ చదివేందుకు టెక్సాస్ వెళ్లాడు.
గత నెల 22వ తేదీన అతను టెక్సాస్ వెల్లాడు. స్నేహితులతో కలిసి నదిలో ఈతకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయం తెలిసి బాలసురేంద్ర కుమార్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బాల సురేంద్ర తండ్రి రమేష్ పేరాలలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాల సురేంద్ర తంజావూరులోని కాలేజీలో బిటెక్ చదివాడు.
క్యాంపస్ సెలక్షన్ ద్వారా టిసిఎస్లో ఉద్యోగం సంపాదించాడు. చెన్నైలో మూడు సంవత్సరాలు పని చేశాడు. బాల సురేంద్ర రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో ఫోన్లో చివరిసారిగా మాట్లాడాడు. బాలసురేంద్ర కుటుంబ సభ్యులకు ఆదివారం ఉదయం ఫోన్ ద్వారా విషయం తెలిసింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications