వాళ్లలా దుష్ర్పచారం చేస్తూనే ఉంటారు.. నేనే ఆశ్చర్యపోయా: నారా లోకేష్
అభివృద్ధి విషయంలో రాయలసీమను తామెప్పుడూ చిన్నచూపు చూడలేదని, నిర్లక్ష్యం చేయలేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దుష్ప్రచారం చేసే వాళ్లు చేస్తూనే
అమరావతి: అభివృద్ధి విషయంలో రాయలసీమను తామెప్పుడూ చిన్నచూపు చూడలేదని, నిర్లక్ష్యం చేయలేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అన్ని జిల్లాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు.
దుష్ప్రచారం చేసే వాళ్లు చేస్తూనే ఉంటారు. ఇటీవల ఓ దుష్ప్రచారం చేశారు. 50 ఏళ్ల వయసు పైబడిన వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పంపించి వేస్తున్నామని ప్రచారం చేశారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అని లోకేష్ పేర్కొన్నారు.

అసలు ఈ విషయమై ఓ జీవో, డిస్కషన్... ఇలా ఏదీ జరగలేదు. ఎటువంటి ఆధారమూ లేకుండానే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంగ్లీషులో ఓ సామెత ఉంది.. 'కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయండి' అని.. అటువంటి పనులు చేస్తున్నారన్నారు.
మొన్నామధ్య ఎస్సీ కార్పొరేషన్ ను తీసేస్తున్నామంటూ దుష్ప్రచారం చేశారు. అసలు, నాకే అర్థం కాలేదు. ఈ అంశంపై చర్చ ఎక్కడ జరిగింది? ఎవరితో మాట్లాడారు? అసలు, మా పార్టీకి ఈ ఆలోచనే రాలేదు..' అని లోకేష్ చెప్పుకొచ్చారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications