తుని విధ్వంసం: 'భూమనా!ఆ డొంక లాగితే లోటస్పాండ్ కదులుతుంది'
అమరావతి: కాపు గర్జన సమయంలో జరిగిన తుని విధ్వంసం పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య బుధవారం నాడు స్పందించారు. తునిలో వాడిన డ్రోన్ల డొంక లాగితే లోటస్ పాండు కదులుతుందని ధ్వజమెత్తారు.
డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుంచి తునికి జనాన్ని తరలించినమాట వాస్తవం కాదా చెప్పాలని భూమనను వర్ల రామయ్య ప్రశ్నించారు.

కాగా, మంగళవారం నాడు సీబీఐ విచారణ అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు పైన విరుచుకుపడిన విషయం తెలిసిందే. 1984లో నాదెండ్ల భాస్కర రావు టిడిపిను చీల్చినప్పుడు జరిగిన విధ్వంసానికి చంద్రబాబు కారణమని, గ్యాంగ్ స్టర్ నయీంను పెంచి పోషించింది అతనే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, సిఐడి మానసికంగా వేధించిందా అంటే, తనను వేధించే దమ్ము ఎవరికీ లేదన్నారు.
కాపుల మధ్య చిచ్చుపెట్టే యత్నం
మంజునాథ్ కమిషన్ కాపులు, బీసీలను వేర్వేరుగా పిలిచి మాట్లాడాలని గుంటూరు జిల్లా కాపు జేఏసీ డిమాండ్ చేసింది. కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టేలా ప్రభుత్వం, మంజునాథ కమిషన్ వ్యవహరిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. స్మార్ట్ సర్వేలో కాపులను లెక్కించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications