బాబును కలిశాక మళ్లీ వేణుమాధవ్, లోకేష్ సైకిల్ టూర్

కృష్ణా జిల్లాలోని నందివాడలో వేణు మాధవ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువసేన గుడివాడ నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీతో వేణుకు ఘన స్వాగతం పలికారు. శిబిరంలో వందలాది మంది రోగులకు వైద్య పరీక్షళు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
లోకేష్ సైకిల్ యాత్ర
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ చేపట్టనున్న సైకిల్ యాత్ర ఈ నెల 16వ తేదిన ప్రారంభం కానుంది. కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ, ఖమ్మం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుంది కుప్పంలో ముగుస్తుంది.
దీనిని ఎన్ని రోజులు చేపట్టాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రజల భవిష్యత్తు, విద్య, ఉపాధి అవకాశాలు వంటి విషయాల పైనే ప్రధానంగా లోకేష్ ప్రజల్లోకి వెళ్లనున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications