జగన్ కేసు: విజయ సాయిని 2గంటలు ప్రశ్నించిన ఈడి

జగన్ ఆస్తుల కేసులోని వాన్పిక్ అంశంపై విచారణకు ఈడి ఎదుట విజయ సాయి రెడ్డి హాజరయ్యారు. రెండు గంటల పాటు సాయిని అధికారులు ప్రశ్నించారు. అనంతరం విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడు సాయి రెడ్డి మళ్లీ హాజరు కావాల్సి ఉంటుంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్జుడికేటింగ్ అథారిటీలో అరబిందో సంస్థల ఆస్తుల అటాచ్మెంట్ పైన వాదనలు జరిగాయి.
మరోవైపు వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్కు చెందిన మొదటి అటాచ్మెంట్ పైన అప్పిలేట్ ట్రైబ్యునల్ విచారణను డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. రెండు రోజుల క్రితం ఈడి మూడో అటాచ్మెంట్ పైన వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications