జగన్ దీక్షకు విశ్వరూప్ సంఘీభావం, 18న పార్టీలోకి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ నెల 18వ తేదిన వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే తాను రాజీనామా చేసినట్లు చెప్పారు.
విభజన ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోను ఆగదని చెప్పాకే తాను రాజీనామా చేశానని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ జగన్ ఒక్కరే దీక్ష చేస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనకే మొగ్గు చూపుతోందని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం వ్యూహాలనే అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల చర్చలు
సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఎపిఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు ప్రారంభించారు. ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుతో పాటు ఇతర ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు హాజరయ్యారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications