బిల్లు తరిమికొడ్తాం: దేవినేని, జగన్ సభపై ఓయు విజ్ఞప్తి

తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రజల హక్కులను కాపాడుతుందన్నారు. ఇరు ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు నీరు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తొత్తులుగా మారారని విమర్శించారు.
సీమాంధ్ర ప్రాంతానికి నికర జలాల కోసం తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. కృష్ణా డెల్టా రైతులు నికర జలాలు లేక ఇబ్బంది పడుతున్నారని, గోదావరి డెల్టా కింద పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్ జగన్ తన బెయిల్ కోసం కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
జగన్ సభపై ఓయు ఐకాస
ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి నాయకులు శనివారం మధ్యాహ్నం డిజిపి ప్రసాద రావును కలిశారు. ఈ నెల 26న హైదరాబాదులో జరగనున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభకు అనుమతిని రద్దు చేయాలని కోరారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications