సినిమాకు తీసుకు వెళ్లలేదని కాల్వలోకి దూకిన భార్య, భర్త కూడా దూకాడు..
భర్త సినిమాకు తీసుకు వెళ్లలేదని మనస్తాపానికి గురైన ఓ భార్య కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
విజయవాడ: భర్త సినిమాకు తీసుకు వెళ్లలేదని మనస్తాపానికి గురైన ఓ భార్య కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
వాంబే కాలనీకి చెందిన రాజారెడ్డికి నాలుగు నెలల క్రితం తిరుపతమ్మతో వివాహమైంది. ఆదివారం భార్యభర్తల మధ్య సినిమాకు వెళ్లే అంశంలో గొడవ జరిగింది.

భర్త సినిమాకు రానని చెప్పడంతో మనస్తాపానికి గురైన భార్య తిరుపతమ్మ లెనిన్ సెంటర్ సమీపంలోని ఏలూరు కాల్వలో దూకింది. దీంతో ఏం చేయాలో తెలియని భర్త రాజారెడ్డి ఈత రాకపోయినా ఆమెను కాపాడేందుకు కాలువలో దూకాడు.
ఆమెను రక్షించే క్రమంలో ఇరువురు కొట్టుకు పోతుండటాన్ని అక్కడే ఉన్న కానిస్టేబుల్ గుర్తించాడు. వారిని ఒడ్డుకు చేర్చారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications